అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మార్కెట్లో టమాటా రైతులు తమ పంటను మార్కెట్ యార్డులో పారబోసి నిరసన తెలిపారు. గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వ మద్దతు అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600