వరంగల్ మిల్స్ కాలనీ స్టేషన్ ముందు శవంతో నిరసన

వరంగల్ మిల్స్ కాలనీ స్టేషన్ ముందు శవంతో నిరసన వ్యక్తం చేసిన బాధితులు…

IMG 20241011 WA0085

భూ వివాదంలో ఏక పక్షంగా ఎస్సై బెదిరింపులే కారణం…నాలుగు రోజుల క్రితం స్టేషన్ ఆవరణలో హై బిపితో పడిపోయిన భాధితుడు..చికిత్స పొందుతు రాత్రి మృతి చెందినట్లు సమాచారం..తన భర్త చావుకు ఎస్సై బెదిరింపులే కారణం అంటున్న మృతుని భార్య..అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now