సిద్దిపేట జిల్లా, గజ్వేల్ సమీపంలోని కొండ పోచమ్మ అమ్మవారిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాలు బలంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600