పుణ్యక్షేత్రమైన కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన బ్రహ్మరథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ మహోత్సవాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600