ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియేట్ పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా, ధైర్యంగా రాయాలని బీఆర్ఎస్ నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి సూచించారు. పరీక్షల సమయంలో ఆందోళనకు లోనుకాకుండా సమయపాలన పాటించాలని, ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదివి సమాధానాలు రాయాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600