సంగారెడ్డిలోని వాక్సెన్ యూనివర్సిటీలో నిర్వహించిన 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ పాల్గొని, ట్రాఫిక్ నియమాలను పాటించడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ మెలకువలు, రోడ్డు భద్రత ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



