కడప జిల్లాలో పేలుడు కలకలం రేపింది

కడప జిల్లాలో పేలుడు కలకలం రేపింది..

కడప జిల్లాలో పేలుడు కలకలం రేపింది.. మంచం కింద డిటోనేటర్లు పేల్చి వీఆర్‌ఏ  ని హత్య చేయడం సంచలనంగా మారింది. వేముల మండలం కొత్తపల్లికి చెందిన వీఆర్‌ఏ నరసింహ తన ఇంట్లో నిద్రిస్తున్నారు.. ...