Modi news

నేడు మహారాష్ట్ర, రాజస్తాన్‌లలో పర్యటించనున్న ప్రధాని మోదీ..

నేడు మహారాష్ట్ర, రాజస్తాన్‌లలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్ర, రాజస్తాన్‌లలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగే కార్యక్రమంలో 11 లక్షల నూతన ‘లఖ్‌పతి దీదీస్‌’ను ఆయన ...

ఇస్లామాబాద్‌కు రావాలని ప్రధాని మోదీకి పాకిస్తాన్ ఆహ్వానం..

ఇస్లామాబాద్‌కు రావాలని ప్రధాని మోదీకి పాకిస్తాన్ ఆహ్వానం. ఇస్లామాబాద్‌కు రావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇస్లామాబాద్‌ వేదికగా నిర్వహించనున్న కౌన్సిల్ ఆఫ్ ...

యుక్రెయిన్ పర్యటనలో ప్రధాని మోదీ.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న జెలెన్ స్కీ..

యుక్రెయిన్ పర్యటనలో ప్రధాని మోదీ.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న జెలెన్ స్కీ.. 1991లో సోవియట్ నుంచి విడిపోయి యుక్రెయిన్ ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.యుక్రెయిన్ పర్యటనకు ...

భారత్, పోలండ్ మధ్య సామాజిక భద్రతా ఒప్పందం..

  భారత్, పోలండ్ మధ్య సామాజిక భద్రతా ఒప్పందం కుదిరినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ� గురువారం ప్రకటించారు. నూతన సాంకేతికతలు, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత ...

ఆర్మీ భూమికి రెక్కలు. అయోధ్యలో భూ రాబందులు..

భూమి కొనుగోలు చేసిన అదానీ, రవిశంకర్‌, బాబా రాందేవ్‌.   స్నేహితుల కోసం మోడీ ధారాదత్తం చేశారు : ప్రతిపక్షం  అయోధ్యలో భూ రాబందులు.. ఆ తర్వాత డీ-నోటిఫై చేసిన యూపీ గవర్నర్‌.   ...

రాజకీయ కక్ష సాధింపులకు:

  విపక్ష పార్టీల నేతలే లక్షంగా కొనసాగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడుల కేసుల డొల్లతనాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు గణాంకాల సాక్షిగా ఎండగట్టిన తీరు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ ప్రభుత్వానికి చెంపదెబ్బేనని ...

ఫ్రాన్స్ అల్లకల్లోలం..

  ఫ్రాన్స్ అల్ల కల్లోలంగా ఉంది, రష్యా యుద్ధంలో ఉంది, ఉక్రెయిన్ నాశనం చేయబడుతోంది, అమెరికా.హత్య చేయబడుతోంది, ఇజ్రాయెల్ దాడి చేయబడుతోంది, చైనా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోంది,ఇరాన్  అస్థిరంగా ఉంది, *ఇరాక్* మెల్లగా ...

వయనాడ్‌ బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ

  పునరావస కేంద్రంలో తలదాచుకున్న బాధితులతో మాట్లాడిన ప్రధాని మోదీకేరళ సీఎం పినరయి విజయన్‌ తదితరులుఇటీవల వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 300 మంది మృతి!

వాస్తవాలు చూపని జాతీయ మీడియా- ప్రభుత్వ వైఫల్యాలను పక్కనబెట్టి టీఆర్పీల కోసం పాకులాట

వాస్తవాలు చూపని జాతీయ మీడియా- ప్రభుత్వ వైఫల్యాలను పక్కనబెట్టి టీఆర్పీల కోసం పాకులాట మోడీకి అనుకూలంగా వార్తలు, చర్చలు  బాధ్యత విస్మరిస్తున్న ‘నాలుగో స్తంభం’   పరీక్షల స్కామ్లపై కొన్ని నివేదికలు ప్రభుత్వ ...