సుపరిపాలన లో తొలి అడుగులు 

సుపరిపాలన లో తొలి అడుగులు

భాగంగా రాష్ట్ర మంత్రి

కింజరాపు అచ్చం నాయుడు పాల్గొన్నారు

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 28 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు

సుపరిపాలన లో తొలి అడుగులో భాగంగా, రాష్ట్ర వ్యవసాయ మరియు మత్యశాఖమంత్రి  కింజరాపు అచ్చెన్నాయుడు పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్ కి విచ్చేసి 100%రాయతీతో కందులు మరియు రాగుల విత్తనాల పంపిణీలో పాల్గొన్నారు అదే విధంగా స్త్రీ నిది చెక్ ను మహిళమండలికి అందించటం జరిగింది అలాగే రాయతీతో వ్యవసాయపరికారాలను అందించారు,ఈ కార్యక్రమంలో,స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మరియు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మరియు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పార్వతీపురం కలెక్టర్ శ్యాంప్రసాద్ ,ఐటీడీఏ పీవో అశుతోష్ వర్మ ,పెద్ద ఎత్తున నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment