సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): మీ ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసుకోవాలి. ఇటీవల ఆన్లైన్ మోసాలు ఎక్కువగా మొబైల్ ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి భద్రతా చర్యలు తీసుకోవాలి. సైబర్ నెరగాళ్లు స్కామ్లు చేయడానికి వినియోగదారు స్మార్ట్ఫోన్ ఓఎస్ ని ఉపయోగిస్తారు. ఇది నిర్దిష్ట అప్లికేషన్లోని సున్నితమైన డేటాను లీక్ చేయగలదు. అందుకే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసుకోవాలి. స్కామర్లు నకిలీ సిమ్ కార్డులను ఉపయోగించి స్కామ్లు చేస్తున్నారు. వీటి బారిన పడకుండా స్మార్ట్ఫోన్ వినియోగదారులు సిమ్ను పాస్వర్డ్తో లాక్ చేయాలి.
*మీ ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసుకోవాలి*
Published On: August 16, 2024 12:01 pm