నేడు నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు
మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు
పశ్చిమబెంగాల్, కేరళ, పంజాబ్లో ఒక్కో స్థానం..
గుజరాత్లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు
ఉదయం 7 గంటలకు ప్రారంభంకానున్న పోలింగ్
బీజేపీ, కాంగ్రెస్, ఆప్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ
ఈనెల 23న ఐదు స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు