కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. సుమారు 25 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమై, పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని, ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600