ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చూడాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600