మానవత్వం చాటిన మహిళా పోలీస్..

*యాదాద్రి భువనగిరి జిల్లా:-*

*మానవత్వం చాటిన మహిళా పోలీస్…*

– యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆదివారం సెలవు దినం కావడంతో దర్శనానికి పోటెత్తారు భక్తులు కొత్త బస్టాండ్ ఆవరణంలో మనీ పర్స్ బంగారం పోగొట్టుకున్న భక్తులు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పావని నాగేందర్ అనే ఉమెన్ కానిస్టేబుల్ కి దొరకడంతో అవి భద్రపరిచి పోగొట్టుకున్న వారికి అప్ప జెప్పడంతో సంతోషం వ్యక్తo చేశారు భక్తులు. 27 వేల రూపాయల నగదు 6 తులాల బంగారం బ్యాగులో ఉండటంతో అవి తిరిగి వారికి చేర్చిన కానిస్టేబుల్ పావని నాగేందర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

– భక్తులు విధి నిర్వహణలో ఇలాంటి వారు ఎంతోమందికి ఆదర్శమని పలువురు కొనియాడారు.

Join WhatsApp

Join Now

Leave a Comment