MOJESH MALLELA

మల్లెలా మొజేశ్ రాజు 2012 నుండి వివిధ మీడియా సంస్థల్లో తన జర్నలిజం సేవలను అందిస్తూ అనుభవాన్ని పెంపొందించుకున్నారు. ఆయన మానతెలంగాణ పత్రికలో తన కెరీర్‌ను ప్రారంభించి, స్థానిక వార్తల సేకరణలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రజా సమస్యలను అర్ధం చేసుకుని వాటిని వార్తలుగా మార్చడంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు. తర్వాత ఇండియా నౌ పత్రికలో కూడా పని చేయడం ద్వారా మొజేశ్ రాజు తన పరిజ్ఞానాన్ని విస్తరించుకున్నారు. ప్రత్యేకించి పలు సామాజిక మరియు రాజకీయ అంశాలను సవివరంగా కవర్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై NTV చానెల్‌లో పని చేసి, వార్తా సేకరణ, నిర్మాణం మరియు ప్రస్తుత వ్యవస్థలపై విశ్లేషణలో దిట్టగా నిలిచారు. ఆయనకు ప్రదేశిక మరియు జాతీయ స్థాయి వార్తా సేకరణలో మంచి అనుభవం ఉంది, ఇది ఆయన జర్నలిజం కెరీర్‌కు గొప్ప మైలురాయిగా మారింది. మొజేశ్ రాజు అనంతరం M4News ఛానెల్‌లో చేరి, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంలతోనూ పనిచేశారు. ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరుచుకుంటూ, వారి సమస్యలను త్వరగా వెలికితీసి వాటికి స్పందన కలిగించే విధంగా పనిచేశారు. ఈ విధంగా, మల్లెలా మొజేశ్ రాజు పలు మీడియా సంస్థల్లో తన జర్నలిజం సేవలను అందించి, విశేషమైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు.

బాసర మండల కేంద్రంలోని లబ్ది గ్రామంలో బీరప్ప గుడిని ప్రారంభించిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్

నిర్మల్ జిల్లా… బాసర మండల కేంద్రంలోని లబ్ది గ్రామంలో  బీరప్ప దేవాలయాన్ని ముధోల్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ప్రారంభించారు అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ముధోల్ కాంగ్రెస్ ...

బాసర లో ఆత్మహత్యలను అరికట్టిస్తున్న కానిస్టేబుల్ మోహన్ సింగ్

నిర్మల్ జిల్లా…. బాసర మండల కేద్రం లోని గోదావరి నదిలోకి ఆత్మహత్యానికి పాల్పడిన ముధోల్ కు గ్రామ నికి చెందిన లక్ష్మి  కుటుంబ కలహాలు తో ఆత్మహత్యకు పాల్పడగా స్థానికంగా నిధులు నిర్వహిస్తున్న ...

ఆత్మహత్యకు పాల్పడిన మహిళను కాపాడిన బాసర పోలీసులు

నిర్మల్ జిల్లా బాసర… బాసర మండల కేంద్రంలోని గోదావరి పక్కన నిజాంబాద్ శివాజీ నగర్ చెందిన మహిళ కుటుంబ కలహాలతో ఆత్మహత్యనికి ప్రయత్నించింది అక్కడే నిధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మోహన్ సింగ్  పవన్ ...

బాసరలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి వేణుగోపాల చారి

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి : మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామ్మాయి రమేష్…. నిర్మల్ జిల్లా బాసరలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.. అరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు ...

అక్షరాభ్యాసం ముద్దు బీజాక్షరాలు వద్దు బాసర గ్రామస్తుల కొత్త నినాదం

నిర్మల్ జిల్లా బాసర లో అక్షరం వర్సెస్ బీజాక్షరం పై బాసర లో ప్రెస్ మీట్…బీజాక్షరం వద్దు అక్షరాభ్యాసమే ముద్దు అంటున్న గ్రామస్తులు… బాసర లోని వేద భారతి పీఠం వరుస ఘటన ...

బాసర మండల కేంద్రంలోని సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన బాసర ప్రజాప్రతినిధులు

నిర్మల్ జిల్లా బాసర.. బాసర మండల కేంద్రంలోని ఈరోజు ఈరోజు రేషన్ షాపుల్లో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు  బాసర మండల రెవెన్యూ అధికారి పవన్ చంద్ర ప్రారంభించారు అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ ...

ప్రజల శ్రేయస్సు కోసమే మా పాలన… బాసర మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్

తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించనున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే మహా కార్యక్రమం సన్న బియ్యం కార్యక్రమానికి బాసర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముమ్మాయి రమేష్  ...

గ్రామ సభలను అడ్డుకుంటే సహించేది లేదు మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్

నిర్మల్ జిల్లా..బాసర మండల పరిధిలోని  ఎంపీడీవో  ఆధ్వర్యంలో  గ్రామ సభలు  నిర్వహించారు గ్రామ సభ నిర్వహించే సమయంలో గ్రామ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు పేద ప్రజల కలలు నెరవేరే సమయంలో ...

నిర్మల్ జిల్లా.. నా భూమి నాకు ఇప్పియ్యండి సారు

  *గత కెసిఆర్ ప్రభుత్వం నా ఎకరం నర భూమిని గుంజుకొని క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసింది*. *నా భూమిని నాకు ఇప్పించాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష ప్రారంభం*.. నిర్మల్ జిల్లా ...

సామాజిక సేవకుడికి ఘన సన్మానం

సమాజ సేవకునికి వరపూజలో నూతన వధ వరుల చేత ఘనంగా సన్మానం- సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ చైర్మన్ డాక్టర్ సాప పండరి పలు సామాజిక ...