మంచిర్యాల జిల్లా మందమర్రి మండల రెవెన్యూ కార్యాలయంలో పారదర్శకత లోపిస్తోందని, భూ వివాదాలకు సంబంధించిన సమాచారం కోసం RTI కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ నెల రోజులు గడిచినా అధికారులు స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



