దోమకొండలో రజక సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమం
కామారెడ్డి జిల్లా దోమకొండ
(ప్రశ్న ఆయుధం) జూన్ 21
దోమకొండ రజక సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు తన స్వంత నిధులతో చేసిన పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న *కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, బిజెపి దోమకొండ మండల అధ్యక్షుడు మద్దూరు భూపాల్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు రవీందర్ రెడ్డి, దోమకొండ మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు అనుపటి నరేందర్ రెడ్డి, దోమకొండ బీజేవై మండల అధ్యక్షుడు కంది మనోజ్ కుమార్, దోమకొండ పట్టణ అధ్యక్షుడు తిప్పపురం రవి, దోమకొండ బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు శ్రీనాథ్, సిద్ధ రాములు, బిజెపి మండల సెక్రెటరీ అంజిరెడ్డి,విట్టల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు, కొండల్ రెడ్డి,రంజిత్, కిషోర్, కార్యకర్తలందరూ పాల్గొన్నారు.