నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో
గల నారాయణ పాఠశాల విద్యార్థులు వినాయక 9వ రాత్రి పురస్కార సందర్బంగా వినాయకుడి ప్రతిబింబం
నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 4
వచ్చే విధంగా వినాయక భక్తిని చాటి చెప్పడం జరిగింది .ఈ సందర్భంగా విద్యార్థులను ఏ. జీ.ఎం. శివాజీ సార్, ప్రధానోపాధ్యాయులు రజని కుమారి మేడం, వ్యయమా ఉపాధ్యాయులు మోహన్, మీనా మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించడం జరిగింది.