తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్న ఆలయానికి నీతీ ఆయోగ్ రూపొందించిన 'దివ్య భారత్' పుస్తకంలో ప్రత్యేక స్థానం లభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను పరిచయం చేసే ఈ పుస్తకంలో ఆలయానికి చోటు దక్కడం విశేషం.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now