పాల్వంచ మండలం ఫరీద్పేట్ గ్రామ పంచాయతీలో నిధుల వినియోగంలో తీవ్రమైన అక్రమాలు జరుగుతున్నాయని వార్డు సభ్యులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై వారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎటువంటి తీర్మానాలు లేకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారని, పారదర్శకత లోపిస్తోందని వారు పేర్కొన్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now