Naddi Sai
బీసీ వసతి గృహంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు
ఏ బి సి డబ్ల్యూ ఓ — విజయలక్ష్మి ప్రారంభించారు. బీసీ బాలుర వసతి గృహంలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, జిల్లా అధికారి డి బి సి డి ఓ ఇందిరా ...
పాఠశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కలకు శ్రద్ధ కరువైంది
అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసీ నాయకులు తంబల్ల రవి మాట్లాడుత మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన పిచ్చి రొట్టా పత్రికల్లో కథనాలు వచ్చిన పట్టించుకోని అధికారులు పై పైన కలుపు మందు ...
వంతెన కూలిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు
దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామంలో ప్రతినిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఉన్న ఒక వంతెన అకస్మాత్తుగా సగం కూలిపోవడంతో అప్పుడు సంబంధిత అధికారులు ప్రయాణికులకు ఇబ్బంది జరగకుండా పక్కనుంచి డైవర్షన్ రోడ్డు ...
ఆన్ లైన్ మోసగాడు వ్యవహారంలో కీలక సూత్రధారులు ఎందరు…?
విజయవాడ కేంద్రంగా డిపాజిట్ల సేకరణ..? మీడియా అనుమతుల పేరిట.. స్టోరీల పేరిట”లక్షలాది రూపాయల వసూలు…? కరపత్రం వాడవద్దు అంటూ కొందరు… సెటిల్ చేస్తాం అంటూ మరికొందరు…? *వార్త కథనం ప్రచురించిన జననేత్రం ఎడిటర్కు ...
సరైన సమయానికి వైద్యం అందక నాలుగు నెలల బాలుడు మృతి.
*కూత వేటు దూరంలో గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ (ITDA) ఉన్నా బాధిత గిరిజనుల గోడు వినిపించదా…! *మా ప్రాణాలు కాపాడండి మహాప్రభో అంటున్న ఎస్టీ కాలనీ గిరిజనలు…* *గిరిజనులు అంటే అంత ...
కుటుంబ సర్వేలో అవగాహన లేకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం.
తెలంగాణలో ఉన్నవారిని ఆంధ్ర వారిగా చిత్రీకరిస్తున్న అధికార యంత్రాంగం అన్ని పథకాలు తెలంగాణా ప్రభుత్వం ఇస్తున్న వారు ఎలా ఆంధ్ర ప్రజలు అవుతారు అధికారుల అవగాహన లోపం వల్ల లబోదిబోమంటున్న తెలంగాణ కుటుంబాలు ...
ఉమ్మడి ఖమ్మం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం ప్రారంభం
దమ్మపేట మండలం అప్పారావుపేట గ్రామపంచాయతీ గోపాలమిత్ర కేంద్రం నందు ఉచిత పశువైద్య శిబిరాన్ని మండల పశువైద్య అధికారిణి డాక్టర్ తేజ రాణి ప్రారంభించటం జరిగింది. ఈ శిబిరంలో పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలకు ...
దళిత బంధు ఇవ్వకపోయినా కనీసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిహారమన్నా అందించండి
మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల. రవీందర్ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారిని గ్రీవెన్స్ లో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మెమొరాండం ...
జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రాందాస్ నాయక్
పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు వైరా సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో 10వ జోనల్ స్థాయి జోనల్ స్పోర్ట్స్ మీట్ – 2024ను రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ...
కలెక్టర్ ను కలిసిన టి ఎస్ జే యు జిల్లా కమిటీ
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ యు జే ఐ) ములుగు జిల్లా కమిటీ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ దివాకర టి ఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క ...