Naddi Sai
చండ్రుగొండ లో ఎమ్మెల్యే జారే లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి 24 అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* చండ్రుగొండ రైతు వేదిక వద్ద ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ...
జిల్లా తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గా వాసిరెడ్డి రామనాథం* దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా. ఎండి వలీపాషా
ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి మే 22 దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం మందలపల్లి చౌదరి హెల్పర్ అసోసియేషన్ బిల్డింగ్ లో ఉదయం 11 గంటలకు నియోజకవర్గ ఇన్చార్జ్ ...
26 నుండి సర్వేయర్లకు శిక్షణ తరగతులు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ప్రశ్న ఆయుధం న్యూస్ మే 22 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే చేయడం కోసం లైసెన్సు సర్వేయర్లుగా ఎంపికైన వారికి ఈనెల 26 నుండి ...
దిశ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన షాబీర్ పాషా దిశ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి
ప్రశ్న ఆయుధం న్యూస్ మే 22 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయాన్ని సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా ...
వీరాపురం రామలక్ష్మణ్ రావు కుటుంబాన్ని పరామర్శించిన డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క
ప్రశ్న ఆయుధం సుజాతనగర్ మండల ప్రతినిధి మే 22 కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ గ్రామంలో సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఖమ్మం పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జ్ వీరాపురం రామలక్ష్మణ్ రావు ...
బత్తుల వీరయ్యను ఓదార్చిన డాక్టర్ మద్దెల శివకుమార్
ప్రశ్న ఆయుధం న్యూస్ మే 21 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య సతీమణి స్వర్గీయ బత్తుల త్రివేణి ఆకస్మిక మరణానికి చింతిస్తూ ఆచార్య డాక్టర్ మద్దెల ...
సింగరేణి ఈపి ఆపరేటర్ల సూటబుల్ జాబ్ తోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని
ప్రశ్న ఆయుధం న్యూస్ మే 19 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి సింగరేణి డైరెక్టర్ పర్సనల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ వెల్ఫేర్ పా మరియు డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ (పి పి)కొప్పుల వెంకటేశ్వర్లు ...
ప్రజావాణి దరఖాస్తును పరిశీలించి పరిష్కారానికి చర్యలు
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్* ప్రశ్న ఆయుధం న్యూస్ మే 19 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి ...
కొత్తగూడెంలో పలు విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన
అనంతరం కొత్తగూడెం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విక్రమార్క మాట్లాడారు* రాష్ట్ర అభివృద్ధిని అందుకునే శక్తి దేశంలో ఏ రాష్ట్రానికి లేదు అన్నారు *పదేళ్లు ఫామ్ హౌస్ లో పడుకొని, ప్రజల ...