రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఒక ఫాంహౌస్ సమీపంలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. వారి మృతదేహాలను నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టారు. ఫైనాన్స్ డబ్బుల వివాదంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



