కబురస్తాన్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి

కబురస్తాన్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి

ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 9:

గురువారం కామారెడ్డి పట్టణంలోని 4వ, వార్డులో కబురస్థాన్ లోని పిచ్చి మొక్కల సమస్య ఉంది అని కౌన్సిలర్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకురావడం వల్ల వెంటనే స్పందించి పిచ్చి మొక్కలను మున్సిపల్ అధికారులతో వెళ్లి దగ్గరుండి శుభ్రం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, వార్డు కౌన్సిలర్ పిడుగు మమత సాయిబాబా, చాట్ల వంశీ,తయాబ సుల్తానా సలీం, ఇమ్రాన్ లడ్డు, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now