ఎస్‌బీఐ ఫీల్డ్ ఆఫీసర్ సాయి భాస్కర్‌కు సన్మానం

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న సాయి భాస్కర్ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సాయి భాస్కర్ కు బ్రాంచ్ మేనేజర్ నాగలక్ష్మి, గోల్డ్ లోన్ ఆఫీసర్ భాస్కర్, క్యాషియర్ ఊహ, దేవేందర్, హరిందర్ తదితరులు శాలువాతో సన్మానించారు. ఖాతాదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శాలువాతో సన్మానించి సేవలను ప్రశంసించారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment