నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఆరోపణలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండగా, ఢిల్లీలో విద్యార్థి సంఘాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాయి. NTAను రద్దు చేయాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని NSUI డిమాండ్ చేసింది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now