తెలంగాణ
మున్సిపాలిటీ పారిశుద్య కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం
మున్సిపాలిటీ పారిశుద్య కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం జమ్మికుంట సెప్టెంబర్ 1 ప్రశ్న ఆయుధం రాష్ట్ర మున్సిపల్ శాఖ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ...
పోలింగ్ బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి విజయవంతం చేయండి
పోలింగ్ బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి విజయవంతం చేయండి మొదటిసారిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు జిల్లాకు రాక జమ్మికుంట ఇల్లందకుంట సెప్టెంబర్ 1 ప్రశ్న ఆయుధం ఈనెల 3వ తేదీన జరగనున్న ...
అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వహణపై ప్రజావాణిలో ఫిర్యాదు
అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వహణపై ప్రజావాణిలో ఫిర్యాదు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చూడాలి జమ్మికుంట, సెప్టెంబర్ 01 ప్రశ్న ఆయుధం అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వాహకులపై తాసిల్దార్ కార్యాలయం ...
సిపిఎస్ ను రద్దు చేయాలి- నల్ల బ్యాడ్జీలతో అధ్యాపకుల నిరసన
సిపిఎస్ ను రద్దు చేయాలి- నల్ల బ్యాడ్జీలతో అధ్యాపకుల నిరసన భారత ఉద్యోగ సంఘాల సమాఖ్య రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎస్. ఓదెలు కుమార్ జమ్మికుంట సెప్టెంబర్ 1 ప్రశ్న ఆయుధం రాష్ట్ర ...
ఈనెల3 ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపకుల నియామకానికి ఇంటర్వ్యూలు
ఈనెల3 ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపకుల నియామకానికి ఇంటర్వ్యూలు జమ్మికుంట సెప్టెంబర్ 1 ప్రశ్న ఆయుధం ఈనెల 3 న జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి (గెస్ట్) అధ్యాపకుల నియామకానికి ...
సిపిఎస్ ను రద్దుచేసి పాత ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలి..మున్సిపల్ అధికారులు
సిపిఎస్ ను రద్దుచేసి పాత ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలి..మున్సిపల్ అధికారులు జమ్మికుంట సెప్టెంబర్1 ప్రశ్న ఆయుధం ఓపీఎఫ్ విధానాన్ని రద్దు చేసి సిపీఎస్ విధానాన్ని అమలు చేయడం వల్ల పెన్షన్ విధానాన్ని ...
మట్టి గణపతే శ్రేష్ఠం – పర్యావరణ పరిరక్షణలో అందరి బాధ్యత: బింగి స్వామి
మట్టి గణపతే శ్రేష్ఠం – పర్యావరణ పరిరక్షణలో అందరి బాధ్యత: బింగి స్వామి ప్రశ్న ఆయుధం, సెప్టెంబర్ 01 – గజ్వేల్ ప్రతినిధి గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మట్టి గణపతి మండప సందర్శన ...
శేరిలింగంపల్లిలో గణేష్ మండపాల సందర్శన
శేరిలింగంపల్లిలో గణేష్ మండపాల సందర్శన ప్రశ్న ఆయుధం, సెప్టెంబర్ 01 — శేరిలింగంపల్లి ప్రతినిధి గణేష్ మండపాలను సందర్శించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వెజిటేబుల్ మార్కెట్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహణమార్కెట్ అభివృద్ధి ...
వరి పంట నష్టం – రైతుకు ఎకరాకు ₹40 వేల నష్టపరిహారం ఇవ్వాలి : టీడీపీ డిమాండ్
వరి పంట నష్టం – రైతుకు ఎకరాకు ₹40 వేల నష్టపరిహారం ఇవ్వాలి : టీడీపీ డిమాండ్ కామారెడ్డి, సెప్టెంబర్ 01 (ప్రశ్న ఆయుధం): లింగంపేట మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు ...
రేపటి నుండి మళ్లీ భారీ వర్షాలు – అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డిలో కంట్రోల్ రూమ్ సిద్ధం రేపటి నుండి మళ్లీ భారీ వర్షాలు – అధికారులు అప్రమత్తంగా ఉండాలి కామారెడ్డి, సెప్టెంబర్ 01 (ప్రశ్న ఆయుధం): జిల్లాలో రేపటి నుండి మళ్లీ అధిక వర్షాలు ...