#శివ్వంపేట
అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
విజయవాడ సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబరు ...
బగలాముఖీ శక్తిపీఠంలో అమ్మవారికి మహాపూజలు
●బగలాముఖీ ట్రస్ట్ పౌండర్ చైర్మన్, అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ●పీతవర్ణ వస్త్రాలు, పీతవర్ణ పుష్పాలతో అమ్మవారికి విశేష అలంకరణ ●రుద్రయామల బగలా అష్టోత్తర నామర్చనలతో ...
బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం
ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 13 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) మెదక్ జిల్లా శివ్వంపేట కొంతాన్ పల్లి గ్రామంలో చాకలి బాలేష్ భార్య రేణుక అనారోగ్యంతో మరణించరూ గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ...
నీటి సమస్య పరిష్కారం
ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 12 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పోతులబొగుడ గ్రామంలో నీటి సమస్య ఏర్పడడంతో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి స్పందించి తన సొంత ...
బైకు అదుపుతప్పి యువకుడు మృతి
ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 12 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికిండ్లపూర్ గ్రామ పరిధిలోని పిట్టల వాడకు చెందిన పిట్టల అజయ్ ,తండ్రి నర్సింలు. సికిండ్లపూర్ ...
పాలిటెక్నిక్ వసతి గృహానికి సన్న బియ్యం అందజేత
శివ్వంపేట మండలం గోమారం గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ బాలుర వసతి గృహంలో బియ్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఐదు క్వింటాళ్ల సన్న బియ్యం అందజేశారు. ఈ ...
తహశీల్దార్ ను సన్మానించిన నూతన ప్రెస్ క్లబ్ సభ్యులు
ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 12 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) మెదక్ జిల్లా శివ్వంపేట మండల నూతన తహశీల్దార్ కమలాద్రిని శివ్వంపేట మండల అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజిత్ ఆధ్వర్యంలో శివ్వంపేట ...
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నూతన కార్యవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించి నాయకులు
● పి నవీన్ కుమార్ గుప్తా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పాత్రికేయులు కృషి చేయవలసిన అవసరం ఉన్నదని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పి నవీన్ కుమార్ గుప్తా అన్నారు మెదక్ ...
మేలైన పశుపోషంతో అధిక లాభాలు
● రీజినల్ హెడ్ వరప్రసాద్ శివ్వంపేట మండల గోమారంలో హెరిటేజ్ డైరీ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో రీజినల్ హెడ్ వరప్రసాద్ నిర్వహించారు ఈ ...
గణపతి మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం
శివ్వంపేట మండల కేంద్రంలోని భీమ్లా తాండ గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్ తండాలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ సేవాలాల్ జగదాంబ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ...