Naddi Sai
రెడ్డిపాలెం గ్రామ శివారులో పేకాట స్థావరం పై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నలుగురు పేకాటరాయుళ్లను 29 వేల నగదు 4 ద్విచక్ర వాహనాలు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి బూర్గంపాడు పోలీస్ స్టేషన్ ...
గిరిజన సేవక్ సంఘ్ జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి (GSS) జాతీయ అధ్యక్షులు కారం సీతారామన్న దొర
GSS తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు అరేం ప్రశాంత్ ఈరోజు పాల్వంచ మండలంలో మర్యాదపురకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి జాతి పట్ల అంకితభావంతో కృషి చేయాలని ఆదివాసుల పరిరక్షణ కొరకు పోరాడాలని ఆదివాసి ...
జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా రత్నకుమార్
కార్యదర్శి గా గోపి ఏకగ్రీవంగా ఎన్నిక జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ & వెల్ఫేర్ సొసైసీ నూతన కార్యవర్గం ఎన్నిక బుధవారం ...
సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ఆకస్మిక మృతి
👉ప్రజలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం గిరిప్రసాద్ భవన్లో పోటు మృతదేహం *👉కన్నీరు పెట్టుకున్న కూనంనేని. *👉ఘననివాళులర్పించిన కూనంనేని, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ ...
భద్రాచలం అభివృద్ధి జీవో విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బుడగము శ్రీనివాసరావు
కోరుతూ మండలంగా ఏర్పాటు చేస్తూ టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్. భద్రాచల పట్టణాన్ని మండలం గా ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ ...
29న జరుగు దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త జయప్రదం చేయాలి వనమా రాఘవ
కొత్తగూడెం నియోజకవర్గానికి నుండి 1000 కార్యకర్తలు కు తగ్గకుండా దీక్షా దివాస్ కార్యక్రమానికి తరలి రవాలి దీక్షా దివాస్ కార్యక్రమం సన్నాహక సమావేశం లో పాల్గొని నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించిన వనమా ...
నిత్య అన్నదాన కార్యక్రమానికి లక్ష రూపాయలువిరాళం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించే నిత్య అన్నదాన కార్యక్రమానికి విజయవాడ వాస్తవ్యులు నరసింహమూర్తి లక్ష రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ఆలయ అధికారులకు లక్ష విలువగల చెక్కును అందజేశారు. అనంతరం ...
కొత్తగూడెంలో బీఆర్ఎస్ సమావేశం
ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 25 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి దీక్షా దివస్ ను విజయవంతం చేయడంలో భాగంగా కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో సోమవారం ...
రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలి
ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్25 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి, మద్దతు ధర పొందాలని ...