Donthi Mahesh
జర్నలిస్టు భూపతిపై హత్యాయత్నం కేసులో సీపీఐ నాయకుడు మంద పవన్పై చర్యలు తీసుకోవాలి: దళిత సంఘాల రాష్ట్ర జేఏసీ నేత బత్తుల చంద్రమౌళి
సిద్దిపేట, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): జర్నలిస్టు దేవులపల్లి భూపతిపై జరిగిన హత్యాయత్నం కేసులో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్పై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల రాష్ట్ర జేఏసీ ...
ఈ నెల 11 నుండి ఇర్ఫాని దర్గా ఉర్సు ఉత్సవాలు
సంగారెడ్డి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): రెండు రోజుల పాటు జరగబోయే ఉర్సు ఉత్సవాలు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఉత్సవాలు మత సామరస్యానికి ...
ఘనంగా గుండం మోహన్ రెడ్డి జన్మదినం
సంగారెడ్డి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఐసిఐసిఐ ఫృడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ కార్యాలయంలో బ్రాంచ్ సీనియర్ మేనేజర్ బైసాని కిషోర్ బాబు ఆధ్వర్యంలో తెలంగాణ ...
పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమం
సంగారెడ్డి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో స్థానిక ఇందిరానగర్ హెల్త్ సెంటర్ సహకారంతో పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ విభాగాలు రెండు, మూడు, నాలుగుల ...
బీసీల రిజర్వేషన్ తీర్పు విచారకరం: బీసీ సంక్షేమ సంఘం నాయకులు
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీసీల రిజర్వేషన్ తీర్పు విచారకరం అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభు గౌడ్ అన్నారు. కోర్టు తీర్పు ...
మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జేఎన్టీయూ విద్యార్థులకు అవగాహన: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): సైబర్ క్రైమ్స్, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జేఎన్టీయూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.ఈ సందర్భంగా ...
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన శిబిరం
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ మెంటల్ హెల్త్ డే) సందర్భంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ ...
అనాధ గిరిజన బాలికను కేజీబీవీ పాఠశాలలో చేర్పించిన అధికారులు: విశ్రాంత మండల విద్యాధికారి, న్యాయవాది డి.అంజయ్య
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కంది మండలం ళడ్డేన్న గూడెం తండా గ్రామ పంచాయతీ, కోయలగూడ తండాకు చెందిన భదావత్ మాలిని అధికారులు పాఠశాలలో ...
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు అభివృద్ధి మంత్రి కిషన్ రెడ్డిని ఉమ్మడి మెదక్, నిజాంబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ ...
చెల్లని జీవోలతో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్
మెదక్/నర్సాపూర్, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లని జీవోలతో బీసీలను మోసం చేసిందని, గ్రామాలు అభివృద్ధి లేక నిలిచిపోయాయి సర్పంచ్ వ్యవస్థ పునరుద్ధరించాలని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు ...